మంగళవారం నాడు జరిగిన పోలింగ్ సందర్భంగా పలు చోట్ల కొంత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం 5గంటలకు ముగిసింది. పోలింగ్ జరిగిన అన్ని చోట్ల 70శాతం కు పైగాన పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగానే జరిగినా తరువాత కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/289/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/289/

No comments:
Post a Comment