వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లలో చేపట్టిన ఒక రోజు దీక్షా కార్యక్రమం విజయవంతం కోసం ఆ పార్టీ నేతలు సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
http://www.apherald.com/Politics/ViewArticle/1573
ముందుగా చెప్పినట్లుగానే జనం జగన్ వైపే మొగ్గు చూపారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విధాలుగా జగన్ గురించి చెప్పినా ప్రజలు నమ్మలేదు. అవినీతిని ప్రధాన
మరికొన్ని గంటల్లో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ర్టంలోని పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు పార్లమెంటు కు ఈ నెల12న పోలింగ్ జరిగిన విషయం విధితమే. ఓట్ల లెఖ్కింపుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెఖ్కింపు ప్రారంభమవుతోంది. ఎలక్ర్టానిక్ యంత్రాలు కావడం వల్ల మధ్యాహ్నంకల్లా ఫలితాలు వస్తాయి. ఇదిలా ఉంటే, ఎవరి భవిష్యత్ ఎలా ఉండబోతోందో కొన్ని గంటల్లలో తేలిపోనున్నది. ఓట్ల లెఖ్కింపుకు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో ఒకటే టెన్షన్. గెలుపుపై పైకి మేకబోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే లోలోపల మాత్రం ఏదో తెలియని భయం.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/330/
ఇప్పుడు అందరి నోట జూన్ 15 మాటే. నలుగురు గుమి గూడితే చాలు జూన్ 15 గురించి మాట్లాడుకుంటున్నారు. యావత్ ప్రజానీకం జూన్ 15 కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుస్తోంది. జూన్ 15 రావడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. అందరూ 15గురించి ఎదురు చూడటానికి కారణం లేకపోలేదు. రాష్ర్ట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు పార్లమెంటు స్థానంతో పాటు తెలంగాణలోని పరకాల, సీమాంధ్రలోని 17 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు జూన్ 15న వెలువడున్నాయి. అత్యంత ఖరీదైన ఎన్నికలే కాకుండా, రాష్ర్టంలోని పలు ప్రధాన పార్టీల నాయకుల భవిష్యత్ ఈ ఉప ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉండటమే జూన్ 15కు ఉన్న ప్రాధాన్యత.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/323/
మంగళవారం నాడు జరిగిన పోలింగ్ సందర్భంగా పలు చోట్ల కొంత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం 5గంటలకు ముగిసింది. పోలింగ్ జరిగిన అన్ని చోట్ల 70శాతం కు పైగాన పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగానే జరిగినా తరువాత కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/289/
చిన్న చిన్న సమస్యలు మినహాయించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ ప్రారంభం కావడంతోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్రాల వద్దకు బారులు తీరారు. ఓటును వేసేందుకు ఉత్సాహాన్ని చూపెడుతున్నారు. రాష్ర్టంలోని 18 అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఈ రోజు ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడ ఈవీఎంలు మొదట్లో కొంత మొరాయించడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/276/
నేటి ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనున్నది. ఈ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను చేసింది. రాష్ర్టంలోని 12 జిల్లాలోని 18అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 46లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/272/
ఆదివారం సాయంత్రం 5గంటలతో ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడ్డది. మైకులు మూలనపడ్డాయి. ప్రచారం సమాప్తమైనప్పటికీ అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అసలు సిసలైన కార్యక్రమానికి ఇప్పుడే తెర లేచింది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయా పార్టీలు సర్వం సిద్ధచేసుకున్నట్లు తెలుస్తోంది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/241/