చిన్న చిన్న సమస్యలు మినహాయించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ ప్రారంభం కావడంతోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్రాల వద్దకు బారులు తీరారు. ఓటును వేసేందుకు ఉత్సాహాన్ని చూపెడుతున్నారు. రాష్ర్టంలోని 18 అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఈ రోజు ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడ ఈవీఎంలు మొదట్లో కొంత మొరాయించడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/276/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/276/

No comments:
Post a Comment