ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలోని పరకాలకు వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకురాళ్లు విజయమ్మ,షర్మిలలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విజయమ్మ, షర్మిల సభలకు పరకాలలో ప్రజలు పొటెత్తారు. విజయమ్మ, షర్మిలలను తెలంగాణ ప్రజలూ అక్కున చేర్చుకున్నారు. ఆప్యాయతను పంచారు. ఊహించిన దానికంటే ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కావడం, ఎలాంటి సంఘటనలు జరగకపోవడంతో ఆ పార్టీ నాయకుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. జనం తరలి వచ్చిన తీరును బట్టి పరకాలలో తమదే విజయమని వైఎస్ఆర్ పార్టీ అంటోంది.
Read complete article here @ http://www.apherald.com/Politics/ViewArticle/203/
Read complete article here @ http://www.apherald.com/Politics/ViewArticle/203/

No comments:
Post a Comment