Showing posts with label vijayamma. Show all posts
Showing posts with label vijayamma. Show all posts

Sunday, January 13, 2013

జగన్ బావకు కోర్టు సమన్లు

 వైఎస్ జగన్ కుటుంబానికి ఒకదాని వెంట మరో కష్టం వచ్చి పడుతోంది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో అరెస్టై జగన్ చంచల్ గూడ జైల్లో ఉన్నారు...... http://bit.ly/WBWMNS

Tuesday, December 4, 2012

నాయకత్వ లోటు- అంతర్మథనంలో జగన్ పార్టీ!

నాయకత్వ లోటు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆపార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన.....http://bit.ly/TCON6y

Sunday, November 18, 2012

వైకాపా గూటికి యాంకర్ రాణి రుద్రమ

ప్రముఖ యాంకర్, న్యూస్ రీడర్ ,తెలంగాణ వాది రాణిరుద్రమ వైఎస్ఆర్ సిపి తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన రాణిరుద్రమ తెలంగాణ చానల్ లో యాంకర్,.....http://bit.ly/WlgbYJ

Saturday, November 17, 2012

Monday, November 5, 2012

పరామర్షలు కాదు ప్రాణాలు నిలపాలి

విపత్తు సమయాల్లోనైనా మన లీడర్లు రాజకీయ ప్రయోజనాలు వీడాలి. తమను ఉన్నతస్థాయికి తీసుకు వెల్లిన జనాలను ఆదుకోవాలి...http://bit.ly/RJAJmX

మేమున్నాం...

నీలం తుఫాను కారణంగా బాగా నష్టపోయిన ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు...http://bit.ly/XcJSeF

Sunday, November 4, 2012

ఆరంభంలో ఆనందం – చివర్లో విషాదం : న్యూస్ దిస్ వీక్

ఆనందంతో ఆరంభమైన రాష్ట్రరాజకీయం చివర్లో విషాదంతో ముగిసింది. ఈవారం రాష్ట్రరాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి...http://bit.ly/SklSjr

Thursday, November 1, 2012

Tuesday, October 30, 2012

విజయమ్మకు వినేవారు లోకువా...?

వైఎస్సార్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీరు చూస్తుంటే ఆమెకు వినేవారు చాలా లోకువ అన్నట్లుంది. నల్గొండ జిల్లా భువనగిరి సభలో...http://bit.ly/SqlVhj

Friday, October 12, 2012

అందరూ అందరే;విశ్వాసమా? అవిశ్వాసమా?

అవిశ్వాస తీర్మానంపై రాష్ర్టంలో మళ్లీ కొత్తగా రాజకీయ చర్చకు తెరలేచింది. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కావల్సినంత బలం ఉన్న వాళ్లు ససేమిరా అంటున్నారు.............http://bit.ly/R4vjo4

Thursday, October 11, 2012

పాదయాత్రకే మొగ్గు

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్న వైఎస్ఎర్ సీపీ జగన్ కుటుంబానికి చెందిన వారితో పాదయాత్ర చేయించాలనీ.........http://bit.ly/QTe7Dw

Wednesday, October 10, 2012

వారసులు:అమ్మ?భార్యా? చెల్లె?

జగన్ జైల్లో ఉండటం చేత పార్టీని ముందుకు నడిపించేదెవరు? ప్రజల్ని, క్యాడర్ను మెప్పించేదెవరు? ముఖ్యంగా ఆయన బాధ్యతల్ని
Read complete article: http://bit.ly/Qf7Lfr

Monday, October 8, 2012

‘ఎవరు చేస్తారు’?

జగన్కు ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలు లేకపోవడంతో...పార్టీ క్యాడరులో మనోస్థైర్యాన్ని నింపేందుకు గానూ జగన్ కుటుంబాని చెందిన
Read complete article: http://bit.ly/Uxne0n

Friday, October 5, 2012

జగన్ ఓటుకు బెయిల్ ‘పోటు’

నమ్మి ఓటేసినందుకు నమ్మించి వెన్నుపోటు పొడిచారా?. యూపీఏ ఏరుదాటాకా తెప్ప తగలేసిందా. ముఖర్జీని అభిమానంతో ఆదరిస్తే అవమానం బహుమానంగా
Read complete article: http://bit.ly/Q0S2kS

ఆస్థుల జప్తు ఆశని పాతమే

జగన్ ఆస్థుల జప్తు వారి రాజకీయ భవిష్యత్తుకు ఆశని పాతమే. సాధారణ ఎన్నికలు సమీపిస్థున్న తరుణంలో కేసుల నుంచి బయటపడితేనే ఎదురుదాడికి దిగవచ్చు.
Read complete article: http://bit.ly/SAYv8s

Tuesday, September 11, 2012

అంబేడ్కర్ కోసం...

తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను కలిశారు.
Read complete article: http://bit.ly/P6Rk4K

Thursday, September 6, 2012

విద్యార్థుల కోసం ...

లక్షలాది మంది పేద విద్యార్థుల కోసం వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్షకు దిగింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఫీజురీయింబర్స్ మెంటును
Read complete article: http://bit.ly/QaEOot

Sunday, September 2, 2012

జన నేతకు ఘన నివాళులు

జన నేత, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మూడవ వర్దంతిని పురస్కరించుకుని ఆదివారం నాడు రాష్ర్ట వ్యాప్తంగా ప్రజలు ఘన నివాళులర్పించారు.
Read complete article: http://bit.ly/T8s7cS

Sunday, August 26, 2012

గడపగడపకు శ్రీకారం చుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్

      ప్రజలకు మరింత చేరువయ్యేందుకు గానూ వైఎస్ఆర్ పార్టీ ‘గడపగడపకు ’అనే కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలోని జవహర్ నగర్ లో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రారంభించారు. 

Thursday, August 23, 2012

చావుబతుకులిక్కడ – చచ్చు రాజకీయాలక్కడ : అసహ్యించుకుంటున్న జనం

     మనరాష్ట్ర కాంగ్రేస్ పాలకులు,నాయకుల చేష్టలు రోజురోజుకు రోత పుట్టిస్తున్నాయి. ఇవి ఇప్పుడు ప్రజాందోలనకే పరిమితం అయ్యాయి.