Tuesday, July 10, 2012

నేడు ఉప సమరం

 నేటి ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనున్నది. ఈ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను చేసింది. రాష్ర్టంలోని 12 జిల్లాలోని 18అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 46లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/272/

No comments:

Post a Comment