Monday, July 9, 2012

గులాబీమయమైన పరకాల

 పరకాల పట్టణమంతా గులాబీమయంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి పరకాలలో టీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించింది. శుక్రవారం నాడు ఇక్కడే వైఎస్సాఆర్ పార్టీ నిర్వహించిన సభకు అనూహ్యమైన ప్రజా స్పందన లభించింది. దీనితో శనివారం టీఆర్ఎస్ తలపెట్టిన కేసీఆర్ బహిరంగ సభను ఆ పార్టీ నాయకులు ఎంతో ప్రతిష్టగా తీసుకుని జనాలను తరలింపచేశారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/228/

No comments:

Post a Comment