మంగళవారం నాడు అనంతపురం జిల్లాలో పర్యటించిన వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కూతురు షర్మిలకు ప్రజలు బ్ర హ్మరథం పట్టారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డిని మీ గుండెల్లో పెట్టుకున్నారు. ఓదార్పు సందర్భంగా మీ ముందుకు వచ్చిన జగన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు కష్టకాలంలో ఉన్న మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇంతగా తమ కుటుంబం పట్ల ఆదరాభిమానులను చూపిస్తున్న మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమన్నారు.
Read complete article here @ http://www.apherald.com/Politics/ViewArticle/134/
Read complete article here @ http://www.apherald.com/Politics/ViewArticle/134/

No comments:
Post a Comment