Showing posts with label result. Show all posts
Showing posts with label result. Show all posts

Thursday, August 16, 2012

దేవుని ఎదుట కొబ్బరికాయ కొట్టి తీరాలా ? అసలు దీనిలో అంతరార్థం ?

    అన్ని ఫలాల్లోకి కొబ్బరికాయ పూర్ణఫలం అంటారు. అటువంటి కొబ్బరికాయను భగవంతునికి సమర్పించి 

పేరు మార్పు అదృష్టాన్ని తెస్తుందా ?

     పేరు మార్చుకోవడం వలన అదృష్టం కలుగు తుందని భ్రమ పడుతుంటారు. 

Wednesday, July 11, 2012

పాలపొంగు కాదు ప్రజాదరణ: లగడపాటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫైర్

        ఉప ఎన్నికల ఫలితాలను పాలపొంగుతో పోల్చిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, సోమయాజులు 
http://www.apherald.com/Politics/ViewArticle/402

జగన్ వైపే జనం..... వైకాపాకు పదహారు ప్లస్ వన్, కాంగ్రెస్కు 2, టీఆర్ఎస్కు 1

        ముందుగా చెప్పినట్లుగానే జనం జగన్ వైపే మొగ్గు చూపారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విధాలుగా జగన్ గురించి చెప్పినా ప్రజలు నమ్మలేదు.
http://www.apherald.com/Politics/ViewArticle/349

ఎమ్మిగనూర్ లో వైకాపా విజయం

        కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి విజయం సాధించారు. మొట్ట మొదటిసారిగా వైకాపా కేశవరెడ్డిని
http://www.apherald.com/Politics/ViewArticle/340

జై జగన్...జై కేసీఆర్...

       ఉప ఎన్నికల ఫలితాలు ఆసక్తిరేపుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలను ప్రజలు పట్టించుకున్నట్లులేదు. తెలంగాణలో జనం కేసీఆర్
http://www.apherald.com/Politics/ViewArticle/337

రౌండ్ రౌండ్ కూ వైఎస్ఆర్ సీపీ ఆధిక్యత

 ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యతను చాటుకుంటున్నారు. తొలుత తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డితో ప్రారంభమైన ఈ ఆధిక్యత మిగతా అన్ని స్థానాలలో కనబర్చింది. తొలుత వందల్లో ఆధిక్యతలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు రెండో రౌండ్, మూడో రౌండ్ కు వచ్చే సరికి వారి ఆధిక్యత వేలలోకి వెళ్లింది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/336/

వైఎస్ఆర్ సీపీ ఆధిక్యత

 ఊహించిన విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతతోనే కొనసాగుతోంది. అంతటా ఫ్యాన్ గాలి వీచే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి రౌండ్ లోనే తిరుపతి, ఆళ్లగడ్డ, రాయచోటి, రాజంపేట, నర్సన్నపేట, పోలవరం, ఎమ్మిగనూరు తదితర అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతను కొనసాగిస్తున్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/334/

కాసేపట్లలో కౌంటింగ్ ప్రారంభం:గంటల్లో ఫలితాలు

అందరూ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఓట్ల లెక్కింపు మరి కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. గంటల్లోనే ఫలితాలు తెలుస్తాయి.  అభ్యర్థుల జాతకం తేలిపోనున్నది.  శుక్రవారం ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతోంది. దీని కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతుండటంతో అన్ని పార్టీలలో భయం పుంజుకుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్న మరి కొంత సేపట్లో తమ భవిష్యత్ తేలిపోతుండటంతో అందరిలో ఏదో తెలియని టెన్షన్.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/333/