Wednesday, July 11, 2012

వైఎస్ఆర్ సీపీ ఆధిక్యత

 ఊహించిన విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతతోనే కొనసాగుతోంది. అంతటా ఫ్యాన్ గాలి వీచే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి రౌండ్ లోనే తిరుపతి, ఆళ్లగడ్డ, రాయచోటి, రాజంపేట, నర్సన్నపేట, పోలవరం, ఎమ్మిగనూరు తదితర అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతను కొనసాగిస్తున్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/334/

No comments:

Post a Comment