Wednesday, July 11, 2012

రౌండ్ రౌండ్ కూ వైఎస్ఆర్ సీపీ ఆధిక్యత

 ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యతను చాటుకుంటున్నారు. తొలుత తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డితో ప్రారంభమైన ఈ ఆధిక్యత మిగతా అన్ని స్థానాలలో కనబర్చింది. తొలుత వందల్లో ఆధిక్యతలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు రెండో రౌండ్, మూడో రౌండ్ కు వచ్చే సరికి వారి ఆధిక్యత వేలలోకి వెళ్లింది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/336/

No comments:

Post a Comment