Monday, July 9, 2012

షర్మిల వ్యాఖ్యలకు కిరణ్ ఘాటుగా జవాబు

ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా వైఎస్ జగన్ సోదరి షర్మిల, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య ఈ మాటల యుద్ధం రసవత్తరంగా సాగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణంపై షర్మిల అనుమానాలను వ్యక్తం చేస్తోంది. హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుత సీఎం కిరణ్కు ముందుగానే తెలిసి వెళ్లలేదా?అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. తన నాన్నగారైన దివంగత రాజశేఖర్ రెడ్డితో పాటు కిరణ్ కూడా చిత్తూరు పర్యటనకు వెళ్లాల్సిండగా చివరి నిమిషంలో కిరణ్ పర్యటన రద్దు చేసుకోవడం వెనక మతలబు ఏమిటో చెప్పాలని డిమాండు చేశారామె.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/225/

No comments:

Post a Comment