Monday, July 9, 2012

‘బాబు’పెద్ద మోసగాడు:గుట్టు విప్పిన కోలా

ప్రపంచంలో చంద్రబాబును మించిన మోసగాడు లేడనీ కోలా క్రిష్ణమోహన్ ఆరోపించారు. 1999లో తాను 5కోట్ల 10లక్షల రూపాయలిచ్చానని అంటున్నారు. బాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా 25లక్షల రూపాయలు తీసుకుని, ఓ మహిళతో జంప్ అయ్యాడని కూడా చెబుతున్నారు. తనను మోసగించిన చంద్రబాబుపై అన్ని ఆధారాలతో త్వరలో హైకోర్టులో కేసు వేయనున్నట్లు సంచలన ప్రకటన కూడా చేశారు. తాను ఇచ్చిన మొత్తం డబ్బును తన బ్యాంకు అక్కౌంటు నుంచి సింగపూర్ లోని బాబు అక్కౌంట్లకు బదిలీ చేశాననీ క్రిష్ణమోహన్ శనివారం సాయంత్రం మీడియాకు వివరించారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/227/

No comments:

Post a Comment