Monday, July 9, 2012

మరి కొందరికీ ఏసీబీ నోటీసులు

మద్యం ముడుపుల బాగోతానికి సంబంధించి ఏసీబీ తన వేగాన్ని పెంచింది. మద్యం ముడుపులకు సంబంధించి పలువురు ప్రజానిధులకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18, 19,20తేదీలలో విచారణకు  రావల్సిందిగా ఏసీబీ తన ఉత్తర్వులలో పేర్కొన్నది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన వారిలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ నాయకుడు
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/218/ 

No comments:

Post a Comment