సోమవారం నాడు జగన్ను సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. అక్రమ ఆస్తుల కేసులో గత నెల 27న సీబీఐ అధికారులు విచారణకు పిలిచి అరెస్టు చేసిన విషయమే. 27న అరెస్టు చూపించిన సీబీఐ అధికారులు 28న నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరు పర్చగా జగన్ కు అక్కడి న్యాయస్థానం 14రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండు విధించింది. న్యాయస్థానం విధించిన జ్యూడీషియల్ రిమాండు ముగియడంతో ఆయనను తిరిగి న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/248/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/248/

No comments:
Post a Comment