జ్యూడీషియల్ రిమాండు ముగిసిన జగన్ ను జైలు అధికారులు మరలా సోమవారం నాడు నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. జగన్ కు తిరిగి ఈ నెల 25వరకు జ్యూడీషియల్ రిమాండును విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఆస్తుల కేసులో గత నెల 27న సీబీఐ అధికారులు విచారణకు పిలిచి అరెస్టు చేసిన విషయమే. 27న అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అదే నెల 28న నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరు పర్చగా జగన్ కు అక్కడి న్యాయస్థానం 14రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండు విధించిన విధితమే.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/256/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/256/

No comments:
Post a Comment