రాష్ర్ట మంత్రులకు కరెంట్ భయం పట్టుకుంది. రోజురోజకు పెరుగుతున్న విద్యుత్ కోతలు ప్రజల నుంచి పుట్టుకొస్తున్న ఆందోళనలు చూసి సొంత నియోజక వర్గాలకు వెళ్లేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు,
‘2001లో పార్లమెంటుపై దాడిలో కుట్రపన్నినందుకు అఫ్జల్ గురుకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. ఏళ్లు గడుస్తున్నాయి. కోట్లాది రూపాయల ఖర్చు వృథాగా పెరుగుతోంది.
దేశంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు వేల సంఖ్యలో తమ స్వరాష్ర్టానికి ప్రయాణమవడం స్వతంత్ర్య భారతావనిలో ఎన్నడూ జరగలేదు. దేశ విభజను గుర్తుకు తెస్తున్న అసోం విషాదం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరగడం దురదృష్టకరం.
రాష్ర్టాన్ని కుదిపేస్తున్న విద్యుత్ కోత అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని లబ్ధింపొందేందుకు తెలుగుదేశం పార్టీ చురుకుగా ఎత్తుగడలు వేస్తోంది.
Read complete article: http://bit.ly/OmL88t
మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించాలా వద్దా ఆమోదిస్తే కాంగ్రెస్ నాయకుల నుంచి వ్యతిరేకత వస్తుంది.
ఉన్నఊరిలో ఉపాధి కరువైంది ఉపాధిని వెతుక్కుంటూ రాష్ట్రం నుండి నిత్యం వేలాది మంది ఇతర రాష్ర్టాలకు, పట్టణాలకు వెలస వెళుతూనే ఉన్నారు.
ఆర్టీసీ అప్పులు, వడ్డీల భారంతో సతమతమవుతోంది. ప్రతిష్టాత్మక ఆర్టీసీ ప్రగతి అప్పుల ఊబిలో కూరుకుపోతూ సంస్థ మనుగడను ప్రశ్నార్దం చేస్తోంది.
ఇంటర్నెట్. ప్రస్తుతం దేశంలో ఈ పేరు వినని వారు దాదాపుగా లేరనే చెప్పవచ్చు. చాలా మంది ఇళ్లలో ఇంటర్నెట్ వాడకం సర్వసాధారణమై పోయింది.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాహుల్ గాంధీని ప్రధాని పీఠం కూర్చోబెట్టడానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు కొన్ని లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ముందుగా పార్టీ పగ్గాలు అప్పగించి ఆ తర్వాత క్యాబినేట్ లోకి తీసుకోవచ్చు.