‘మీ రాజన్న కూతుర్ని, మీ జగనన్న చెల్లెల్ని, నా పేరు షర్మిళ’... అంటూ గత నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుని, ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/1713
బుధవారం రాత్రి ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ పార్టీ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డికి మద్దతుగా విజయమ్మ, షర్మిల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందన్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/152/
హైదరాబాద్, జూన్, 03:అనూహ్యామైన పరిస్థితుల్లో రాజకీయ రంగప్రవేశం చేసిన షర్మిళ తన ప్రసంగాలతో ప్రజల్ని ఆకట్టుకుంటోంది. అక్రమ ఆస్తుల కేసులో తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో తల్లి విజయమ్మ కలిసి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారామె. మండుతున్న ఎండల్ని సైతం ఖాతరు చేయకుండా ఆమె ప్రచారాన్ని చేపడుతోంది. నేను మీ రాజన్న బిడ్డను....మీ జగనన్న చెల్లెల్ని...నా పేరు షర్మిళ...అంటూ తనకు తానుగా పరిచయం చేసుకుంటూ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రసంగాలు మాత్రం తూటాల మాదిరిగా పేలుతున్నాయి.
http://www.apherald.com/Politics/ViewArticle/116
ప్రచారంలో దూసుకెళు్తన్న షరి్మళ ఉప ఎని్నకలో్ల వైఎస్ కూతురు షరి్మళ తనదైనశైలిలో ప్రచారాని్న నిర్వహిసు్తనా్నరు. జగన్ జైలుకెళ్లడంతో ప్రచార బాధ్యతలు చేపటి్టన ఆమె ప్రచారంలో దూసుకెళో్లంది. అందరి్న ఆకటు్టకుంటోంది. షరి్మళ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ తన వా్యఖ్యలతో అందరి్న ఆలోచింపచేసో్తంది.
Read complete article here : http://www.apherald.com/Politics/ViewArticle/116