45ఏళ్ల కిందట సత్యసాయి బాబా రాశారనీ చెబుతున్న డిక్లరేషన్(వీలునామా పత్రం)కలకలం రేపుతోంది. భక్తుల్లో చర్చనీయాంశంగా మారింది.
Read complete article: http://bit.ly/NFuk03
మరుజన్మ ఉన్నదో లేదో, ఈ మమతలప్పుడేమవుతాయో అని కవి రాసిన పాటను వింటుంటే ఎందుకో గాని మరుజన్మ గురించి రాసినట్లు అనిపించడం లేదు.
రాష్ర్టంలో జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి కిందట ప్రారంభమైంది. ఇదిలా ఉంటే, ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ అంతా ఇంతా కాదు. ఓటు అనే ఆయుధంతో ఎంతటి వారి తలరాతలనైనా ఇట్టే మార్చవచ్చు. ఎంతో పవిత్రమైన ఓటును అపహాస్యం చేశారు మన పాలకులు. ఓటును అంగట్లో అమ్మకానికి పెట్టారు. ధర కట్టారు. రాజకీయ నేతలు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారు. ఓటు వేస్తే ఇంత అనీ, ఓటు వేయకుండా ఉంటే ఇంత అని రాజ్యాన్ని ఏలుతున్న పాలకులు వెల కట్టారు. ప్రజాస్వామ్యంలో ఇప్పటి వరకు ఎంతో ఫవర్ ఫుల్గా పేరున్న తనకు వెల కట్టడం చూసి ‘ఓటమ్మ’ నవ్వాలో, ఏడ్వాలో తెలియక తనలో తానే కుంగికుంగి కుమిలిపోతోంది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/274/