Showing posts with label government. Show all posts
Showing posts with label government. Show all posts

Friday, February 22, 2013

పాకిస్థాన్ భారత్‌కు తమ్ముడిలాంటిదా: ములాయం

పాకిస్థాన్ భారత్‌కు తమ్ముడిలాంటిదని, రెండు దేశాల మధ్య సంబంధాలు గనుక మెరుగుపడితే అవి సూపర్ పవర్లుగా మారడం ఖాయం.....http://bit.ly/13wiHKJ

Friday, February 15, 2013

సోనియా మాస్టర్ ప్లాన్ !

రాష్ట్ర సహకార ఎన్నికల్లో అనూహ్యరీతిలో కాంగ్రెస్‌ ముందంజలో ఉండటంతో కిరణ్‌ ప్రభుత్వంపై రైతులు, ప్రజలు వ్యతిరేకంగా లేరని భావిస్తున్న...... http://bit.ly/15iaJbC

Sunday, February 3, 2013

గవర్నర్-సీఎం మధ్య కోల్డ్ వార్

గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య అగాధం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాజ్యాంగపరంగా.....http://bit.ly/WGTywI

Thursday, January 31, 2013

తెలంగాణకు శరద్ పవార్ మద్దతు

 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరో అడుగు ముందుకు పడింది. యూపీఏ ప్రభుత్వంలో కీలక నేత ఎన్సీపీ అధ్యక్షుడు,.....http://bit.ly/WTKYsv

Monday, January 28, 2013

ముగిసిన సమరదీక్ష- కాంగ్రెస్ లక్ష్యంగా ఉద్యమం

తెలంగాణపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ పొలిటికల్ జేఏసీ నిర్వహించిన 36 గంటల సమరదీక్ష ప్రశాంతంగా ముగిసింది.....http://bit.ly/X4ZCeH

Tuesday, January 15, 2013

సంక్షోభం దిశగా పాకిస్తాన్!

పాకిస్థాన్ లో మరోసారి తిరుగుబాటు చెలరేగుతున్నట్టు కనిపిస్తోంది. పాకిస్తాన్ లోనూ ఈజిప్ట్ తరహా ఉద్యమానికి తెరలేస్తోంది.....http://bit.ly/XAROnh

జనవరి 16 నుండి 'మన బియ్యం' : కిరణ్ కొత్త పథకం

 కిరణ్ సర్కారు మరో పథకానికి ఏర్పాట్లు చేస్తోంది . తెల్లకార్డుదారులకు కిలో రూ.25 విలువ చేసే సన్న బియ్యాన్ని కూడా కిలో రూపాయికే......http://bit.ly/XAnKs3

ఒక తల ఇవ్వకపోతే... పది తలలు తెస్తాం!

భారత సైనికుల పట్ల పాకిస్థాన అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ తీవ్రంగా స్పందించారు.....http://bit.ly/WHxJcl 

కాశ్మీర్ లో సర్పంచుల ఫై దాడులు : ఒమర్ ఫై పెరుగుతున్న ఒత్తిడి

జమ్మూకాశ్మీర్‌ లోని పంచాయతీ సర్పంచ్‌లు, సభ్యులపై జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆదివారంనాడు సుమారు 20 మంది సర్పంచ్‌లు.....http://bit.ly/ZS676L

Sunday, January 13, 2013

తెలంగాణ మంత్రుల్లో జనవరి 28 టెన్షన్

 తెలంగాణపై ఈనెల 28లోపు స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి, యూపీఏ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ పై ప్రజల్లో అంచనాలు మరింత పెరిగాయి......http://bit.ly/SsDRtQ

The biggest challenges for 2014 government

The 2014 elections are approaching and for getting into power many political parties keep announcing various sops to the people.....http://bit.ly/11suGfw

Friday, January 11, 2013

కోర్టులో లొంగిపోయిన మహిళ ఎమ్మెల్యే

ఎట్టకేలకు భూవివాదం కేసులో అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ మియాపూర్ కోర్టులో లొంగిపోయారు......http://bit.ly/V2rmn4

Thursday, January 10, 2013

ప్రాణహితపై మరో అడుగు ముందుకు

తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయని, కరువు పీడిత గ్రామాల్లోని లక్షలాది ఎకరాల భూములకు సాగు, తాగునీరు అందించే ఉద్దేశంతో రూపుదిద్దుకున్న.....http://bit.ly/13muwF9

తత్కాల్ ఫై దిగివచ్చిన రైల్వే శాఖ !

తత్కాల్ ప్రయాణికులకు అధిక ప్రయోజనం చేకూర్చేలా ఉత్తర్వులిచ్చి, కేసు భయంతో వెనక్కి తీసుకుంది రైల్వేబోర్డు. వెయిటింగ్ లిస్టును క్లియర్ చేసేటప్పుడు సాధారణ....http://bit.ly/VO1oSC

Friday, January 4, 2013

శాసనసభ రద్దుకు కర్ణాటక బిజెపి ప్లాన్ !

కర్నాటకలోని కమలనాథుల ప్రభుత్వం భవితవ్యాన్ని జనవరి 4న జరగనున్న కెజెపి కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయిస్తామని....http://bit.ly/VB8NU

Friday, December 28, 2012

ఇక బంద్‌ల కాలం: క్షమించరాని నేరం

రాష్ర్టంలో మళ్లీ పాత పరిస్థితులే రాబోతున్నాయా? బంద్‌లతో రాష్ర్టం అల్లకల్లోలం కాబోతోందా? తాజా పరిస్థితులు సామాన్య ప్రజానీయాన్ని కలవరపరుస్తున్నాయి.....http://bit.ly/12Va0uQ

Wednesday, December 19, 2012

ఢిల్లీలో రేప్ ఘటనపై దద్ధరిల్లిన పార్లమెంట్

దేశం తలదించుకునేలా రాజధాని ఢిల్లీలో ఓ మెడికల్ విద్యార్ధినిపై జరిగిన గ్యాంగ్ రేప్‌ పై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.....http://bit.ly/WpGn4Y

Tuesday, December 18, 2012

కోటా బిల్లుకు ఓకే చెప్పిన పెద్దల సభ

ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభలో జరిగిన ఓటింగ్ లో ప్రభుత్వం.....http://bit.ly/Yf7BeU

బేగంపేటలో భారీ అగ్నిప్రమాదం- బూడిదైన సీఎం హెలికాప్టర్

 హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 శిక్షణ విమానాలతో పాటు, సీఎం ప్రయాణించే అగస్టా హెలికాప్టర్.....http://bit.ly/WkQIM0 

Saturday, December 15, 2012

పోలవరం టెండర్లు రద్దు చేసే అలోచనలో ప్రభుత్వం

 పోలవరం టెండర్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కు చెందిన ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీ తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిందంటూ రాష్ట్ర ప్రభుత్వం.......http://bit.ly/QZjrGU