Showing posts with label accident. Show all posts
Showing posts with label accident. Show all posts

Tuesday, December 18, 2012

బేగంపేటలో భారీ అగ్నిప్రమాదం- బూడిదైన సీఎం హెలికాప్టర్

 హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 శిక్షణ విమానాలతో పాటు, సీఎం ప్రయాణించే అగస్టా హెలికాప్టర్.....http://bit.ly/WkQIM0 

Saturday, November 3, 2012

ముగిసిన ఎర్రన్న శకం; టీడీపీలో భర్తీ చేసేదెవరు?

ఒక శకం ముగిసింది. ప్రజాధ్వనిని తన గొంతుగా వినిపించే ఒక శిఖరం నేలకొరిగింది. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్రను వేసుకున్న వ్యక్తి...http://bit.ly/R0Sosn

అఖరిచూపు;ఎర్రన్నా.. ఇక సెలవన్నా...

ప్రజా గొంతు ఆగింది. సిక్కోలు మూగబోయింది. ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. ఎర్రన్న అని పిలువగానే పలుకరించే పెద్దదిక్కుగా ఉన్న ఎర్రన్న ఇక లేరనీ తెలిసి సిక్కోలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది...http://bit.ly/TZvy2s

Friday, November 2, 2012

స్వంత కారున్నా, ఆక్సిజన్ అందినా నాయుడు బ్రతికేవారా?!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడానికి కొంత నిర్లక్ష్యం, 108 వాహనంలో ఆక్సిజన్ సౌకర్యం లేక పోవడంగా చెప్పవచ్చు...http://bit.ly/SCDj2x

కంటతడి పెట్టిన బాబు; ప్రత్యేక విమానంలో శ్రీకాకుళం

ఎర్రన్నాయుడు మరణ వార్త విని టీడీపీ అధినేత చంద్రబాబు కంటతడి పెట్టారు. వస్తున్నా మీ కోసం లో భాగంగా మహబూబ్ నగర్ లోని పెద్దచింతకుంటలో ఉన్న బాబుకు రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు...http://bit.ly/WdJhdu

Tuesday, August 21, 2012

ప్రాణాలు తీస్తున్న బైక్ సరదాలు....

     కన్నబిడ్డలకు ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారు. యువకుల సరదాలు దల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తోంది.

Wednesday, July 11, 2012

మరిన్ని సీజ్: కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు

        ‘దొంగలు పడ్డాక ఆర్నెళ్లకు కుక్కలు మొరిగిన’చందంగా వుంది మన రోడ్డు రవాణా శాఖాధికారుల పని తీరు.  ఎంతోమంది ప్రాణాలు పోయాక కానీ అధికారులు 
http://www.apherald.com/Politics/ViewArticle/480

యాక్సిడెంట్లు జరిగితే కాని కళ్లు తెరువని రవాణాధికారులు

       రాష్ర్ట రోడ్డు రవాణా శాఖాధికారులు ప్రమాదాలు జరిగితే కాని కళ్లు తెరిచేట్లు లేరు. రాష్ట్రానికి చెందిన కాళేశ్వరీ ట్రావెల్స్ బస్ మహారాష్ర్టలోని ఉస్మానాబాద్ సమీపంలో 
http://www.apherald.com/Politics/ViewArticle/462

మహారాష్ర్టలో ఘెర రోడ్డు ప్రమాదం: 30 మందికి పైగా దుర్మరణం: సీఎం దిగ్బ్రాంతి

       మహారాష్ర్టలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముప్పది మందికి పైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం 
http://www.apherald.com/Politics/ViewArticle/361