తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తాత్కలికంగా విరామం ఇచ్చినట్లు అగుపిస్తోంది. అయితే, రాష్ర్టాన్ని విడగొడితే సీమను ప్రత్యేక రాష్ర్టంగా చేయాలంటూ ప్రత్యేక సీమ ఉద్యమాన్ని తన నెత్తిన వేసుకున్న టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం దూసుకుపోతున్నారు.
Read complete article: http://bit.ly/PLWkuX
రాష్ర్టాన్ని ఉంచితే ఒకటిగా ఉంచాలనీ, విడగొడితే మూడు రాష్ర్టాలుగా ఏర్పాటు చేయాలంటూ ప్రత్యేక ‘సీమ’ కోసం టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది.
Read complete article: http://bit.ly/PUjamb
రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆదివారం సీమ సమావేశం జరిగింది.
మేలుకొలుపు పేరిట రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్,టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేపట్టిన దీక్ష కాస్త ఉసిగొలిపే విధంగా మారుతుందా? అంటే, ఆయన మాటలు ఔననే సమాధానమిస్తున్నాయి.