తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నీళ్లొదిలినట్లే అగుపిస్తోంది. తెలంగాణపై గులాబీ దండు చేస్తున్న హడావుడి అంత ఉత్తుత్తుదేననీ తేలిపోయింది.
తెలంగాణపై తాడోపేడో తేల్చుకోవడానికి ఆఖరి ప్రయత్నంగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఢిల్లీ వెళ్లి 20రోజులు కావస్తోంది. తెలంగాణపై కేంద్రం 2009డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి
తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రతినిధులు కోదండరామిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు కేంద్ర మంత్రి వాయిలార్ రవిని కలిశారు.
Read complete article:
http://bit.ly/NNkiEb
ధర్మాన మంత్రి పదవీ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం చేతులెత్తేసింది. ధర్మాన రాజీనామాపై నిర్ణయం తీసుకునే బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్ దేననీ,
కాంగ్రెస్ పార్టీకి బలమైన మన రాష్ర్టం కూడా ‘చే’జారిపోతుందా? అనే భయం కాంగ్రెస్ అధిష్టానాన్ని వెంటాడుతోంది.
కేంద్ర మంత్రి వాయిలార్ రవి నేడు నగరానికి వస్తున్నారు. రాష్ర్ట గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే రవి హైదరాబాద్కు రావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నాహజారే టీంపై కేంద్ర మంత్రి వాయిలార్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం దేశ రాజకీయాలను అస్థిరపరచడానికే అన్నాతో ఇతర ఆయన సహచరులు ప్రధానిపై పసలేని, అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారనీ వాయిలార్ రవి ఆదివారం హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. అన్నాహజారే తాజాగా ప్రధాని మన్మోహన్ సింగ్ పై కోల్ గేట్ కుంభకోణంపై మాట్లాడారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/240/
కేంద్ర మంత్రి వయిలార్ రవి ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ వయిలార్ హైదరాబాద్ కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉప ఎన్నికల తీరు తెన్నులను పరిశీలించేందుకే వచ్చానన్నారు. రాష్ర్టంలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/235/