Showing posts with label PCC. Show all posts
Showing posts with label PCC. Show all posts

Saturday, February 16, 2013

తేల్చకుంటే నష్టమే!

రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశంలో తెలంగాణ అంశం కూడా చర్చకు వచ్చింది......http://bit.ly/YyUfFx

Friday, February 8, 2013

పార్టీ బలోపేత దిశగా రాహూల్

రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం పార్టీ ఉపాధ్యక్షుడు,.....http://bit.ly/11WOmss

Thursday, February 7, 2013

సత్తిబాబు జోడు పదవులకు గండం

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పదవీ గండం ముంచుకొస్తున్నట్టే కనిపిస్తోంది. తన మాటలే తనకు శత్రువుగా మారుతున్నాయి......http://bit.ly/YWEYEg

Saturday, December 22, 2012

ఢిల్లీకి సిఎం ఎందుకు వెళ్లారో?!

రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం ఢిల్లీకి వెళ్లగా సిఎం నేడు చేరుకున్నారు...http://bit.ly/RKu9Tp

Saturday, December 1, 2012

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ క్రెడిట్ ఎవరిది?

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్ట భద్రత కల్పించడంపై కాంగ్రెస్ కొత్త చర్చ మొదలైంది. సబ్ ప్లాన్ బిల్లు తమ వల్ల అంటే కాదు మా వల్ల అంటూ నేతలు స్టేట్ మెంట్ లు ఇస్తున్నారు.....http://bit.ly/WBCtkg

Wednesday, November 21, 2012

డిఎస్ హస్తినకు ఎందుకెళ్తున్నాడు!?

పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ కు డిల్లీ అధిష్టానం నుండి పిలుపురావడంతో డిల్లీ వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. కాగా ఎందుకోసం డిల్లీకి వెళ్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది....http://bit.ly/Sc3Cfa

Tuesday, November 20, 2012

అబ్బర పులి అంటే తోక బారెడు

ముఖ్యమంత్రితోపాటు పిసిసి చీఫ్ పై కేంద్రమంత్రి కిశోర్ అధిష్టానానికి లేఖరాశారని మీడియా అదేపనిగా పనిగట్టుకొని ప్రకటిస్తుండగా తాను లేఖనే.....http://bit.ly/T0qBaw

Thursday, November 15, 2012

పిసిసిని ఎందుకుపిలిచినట్టు?!

పిసిసి అధ్యక్షుడు బొత్ససత్యనారాయణకు డిల్లినుండి పిలుపువచ్చింది. వెంటనే డిల్లీకి రావాలని పిలుపురావడంతో గురువారం నాడు హుటాహుటిన డిల్లీకి బయలు దేరడం కోసం సిద్దమయ్యారు...http://bit.ly/QI13TQ

Thursday, October 25, 2012

అమీతుమీకి సిద్ధపడిన ‘డిప్యూటీ’ సీఎం;నేడు గాంధీభవన్ లో భేటీ

తన ప్రమేయం లేకుండా తన సొంత జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ ఇందిరమ్మ బాటకు వెళ్తుండటంపై డిప్యూటీ సీఎం రాజనర్సింహ...http://bit.ly/TdDmwT

Thursday, October 18, 2012

చీఫ్ నోట సమసమాజ మాట

గమ్మత్తుగా అనిపిస్తుందా పాలకులు సమసమాజం గూర్చి మాటాడుతుంటే... ఈమాట వింటుంటే దొంగలను పట్టుకుంటామని........http://bit.ly/RFWN2d

Thursday, September 20, 2012

సీనియర్ల డిప్యూటీ సీఎం భేటీ; నాయకత్వ మార్పుపై చర్చ?

ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహాతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు భేటీ అయ్యారు. రాజనర్సింహాతో మంత్రులు జానారెడ్డి,
Read complete article: http://bit.ly/OGvOHy
VISIT US @ www.apherald.com

స్వపక్షంలోనే...విపక్షం

అధికారంలో ఉంటూనే అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారు. నమ్మి కూర్చున్న పార్టీ కొమ్మనే నరుక్కుంటున్నారు. పదవులిచ్చిన పార్టీకి వ్యతిరేకంగా పెదవి విప్పుతున్నారు.
Read complete article: http://bit.ly/OG6WQn
VISIT US @ www.apherald.com

Friday, September 14, 2012

ఔనూ బొత్సగారూ!రాహూల్ ఎవ్వరూ...ఝాన్సీ ఎవ్వరూ...

కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వదనీ పీసీసీ చీఫ్ బొత్స చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కార్యకర్తలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు.
Read complete article: http://bit.ly/QPeAIs

Monday, September 10, 2012

హనుమంతన్న స్టైలే వేరు

రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు రాజకీయ వ్యవహారం ఎవరికి అంతుపట్టదు. స్వంత పార్టీ వారినే టార్గెట్ చేసి విమర్శిస్తుంటారు. ఆనాటి ముఖ్యమంత్రి దివంగత టి.
Read complete article: http://bit.ly/P9SMlk

రాజీనామా ఆమోదం, నాయకత్వ మార్పు లేనట్లే

గత కొన్ని రోజులుగా రాష్ర్ట నాయకత్వ మార్పుపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అదే విధంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై కూడా ప్రచారం జరుగుతోంది.
Read complete article: http://bit.ly/Q8y09m

Monday, August 27, 2012

వడ్లగింజలో బియ్యపు గింజ : ఢిల్లీలో మన ‘ఏపి’సోడ్ ఇదేనయా...

     వడ్లగింజలో బియ్యపు గింజ అన్న సామెతలా తయారైంది మన ఏపికాంగ్రేస్ పరిస్థితి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో మన‘ఏపి’సోడ్ ఇదే.
Read complete article: http://bit.ly/MVB8oP

Friday, August 24, 2012

బొత్సతో బోణి?

     అస్తవ్యస్తంగా తయారైన రాష్ర్ట కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Thursday, August 23, 2012

గంప కింద మొత్తం – గుత్త కింద దొబ్బుడే : సమూల మార్పులే

    త్రినేత్రం కన్నుతెరిచింది...ఏమవుతుందో అందరికి తెలిసిందే. ఇప్పుడు అదే జరగబోతోంది.

ఢిల్లీలో వేడెక్కిన ఏపీ రాజకీయాలు

    హస్తినలో రాష్ర్ట రాజకీయాలు వేడెక్కాయి. రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు, సీఎం అందరూ ఢిల్లీలోనే ఉన్నారు. 
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/3292/ఢిల్లీలో-వేడెక్కిన-ఏపీ-రాజకీయాలు

Sunday, August 19, 2012

ఢిల్లీ మళ్లీ పిలిచింది

     ఢిల్లీ మళ్లీ పిలిచింది.పార్టీపెద్ద,ప్రభుత్వపెద్ద పరుగున ఢిల్లీ వెల్లారు. అమ్మ పిలిస్తే అన్నం పెట్టకుండా ఉంటుందా అని గంపెడాశతో వారిని నమ్ముకున్న రాష్ట్రప్రజలు ఎదురుచూస్తారు.