Showing posts with label electricity. Show all posts
Showing posts with label electricity. Show all posts

Friday, January 4, 2013

కరెంట్ కావాలంటే చార్జీలు పెంపు తప్పదు : కిరణ్

కరెంటు కావాలంటే చార్జీల భారాన్ని ప్రజలు మోయాల్సిందేనని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంతకుమించి ప్రభుత్వం దగ్గర మరో మార్గమేదీ.....http://bit.ly/Vzadlm 

Thursday, January 3, 2013

ఈ ఏడాదీ గడ్డు కాలమే... !

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావం భారత్ లోని ఐటీ రంగంపై 2013 సంవత్సరంలో తీవ్రంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి......http://bit.ly/136eleU

Monday, November 19, 2012

అదొక్కటే చూపించారా !

బర్మా ప్రజాస్వామ్య కుసుమం ఆంగ్ సాన్ సూకీ తన భారత దేశ పర్యటనలో భాగంగా మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే...http://bit.ly/TTo4zX

Monday, November 12, 2012

ఇక ఫార్మా వంతు!

అస్మదీయులకు పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాల భూ కేటాయింపులు మాత్రం చాలా త్వరగా జరుగుతాయి,కాని ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్...http://bit.ly/TALZle

Wednesday, October 31, 2012

మన విద్యుత్ కష్టాలు స్వయంకృతం!

విద్యుత్ కోతల వల్ల ఈ ఏడాది మన రాష్త్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇరవయ్ వేల కోట్లకు పైగా నష్టపోయాయని...http://bit.ly/SkKFEY

Monday, September 17, 2012

ముఖ్యమంత్రి ముక్కు సూటిగా...

సభ ఎలాగు సాగనివ్వటం లేదు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం సభలో ఇచ్చే వీలు లేదు. అందుకే మీడియా ముందుకొచ్చి అన్ని సమాధానాలు
Read complete article: http://bit.ly/V3LcwW
VISIT US @ www.apherald.com

Wednesday, September 5, 2012

దూకుడు పెంచిన ‘దేశం’

ఎన్నికల కోసం ఎంచుకున్న వ్యూహంతో ముందుకు పోతున్న తెలుగుదేశం పార్టి ఇక దూకుడు పెంచుతోంది.
Read complete article: http://bit.ly/NLp6jz

Saturday, September 1, 2012

మంత్రులే మండి పడితే...వారే అడుక్కుంటే

      ప్రజలకు కష్టాలు వస్తే వాటిని దూరం చేయాల్సింది మంత్రులు, వారికే కష్టాలు వస్తే ఇక మంత్రులే మండిపడితే 
Read complete article: http://bit.ly/QMk6Li

Tuesday, August 28, 2012

సాయం అందిస్తూ...పోరు సాగిస్తూ...ముందుకు పోతున్న తెలుగుదేశం

      సాయం అందిస్తూ...పోరు సాగిస్తూ...సాధారణ ఎన్నికల వైపుకు సాగుతోంది తెలుగుదేశం పార్టి.ఎలాగైనా విజయం సాధించి అధికారం దక్కించుకోవడమే ఇప్పుడు ఆపార్టీకి అత్యవసరం.లేదంటే రాష్ట్రంలో పూర్తిగా ఉనికి కోల్పోయే ప్రమాదముంది.
Read complete article: http://bit.ly/MWXeqY

Wednesday, August 22, 2012

హోష్ లో ఉంటే ఇంత హేట్ గా మాట్లాడరు

    ముఖ్యమంత్రి మాటలు రాష్ట్రప్రజలకు ముక్కోపాన్ని తెప్పిస్తున్నాయి.హోష్ లో ఉంటే ఇంత హేట్ గా మాట్లాడరని చిన్నపిల్లలు సైతం చీదరించుకునేలా ఉన్నాయి.

వరి – ఉరి

     వరి పెట్టుకుంటే ఉరి పెట్టుకోవడమేనని వ్యవసాయరంగంలో మునిగితేలుతూ చివరకు అప్పుల పాలయిన రైతులు అనుభవంతో చెప్పిన మాటలివి.

Friday, August 17, 2012

భవిష్యత్తు భయపెడుతోంది : ప్రతిరాత్రి ఇక కాలరాత్రి

     రాష్ట్రప్రజలు ప్రతిరాత్రిని కాలరాత్రిలా గడిపే పరస్థితులు వస్తున్నాయా...పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి.విద్యుత్ లేనిదే విసుమంత జీవనం కూడా సాగని పరిస్థితి.

Monday, July 16, 2012

సర్కారు ‘కోత‘ లకు చస్తున్న జనం : నగరాల్లో నరకం,పల్లెల్లో దయనీయం

       సర్కారు కోత లకు చస్తున్నారు,నగరాల్లో నరకయాతన అనుభవిస్తుండగా,పల్లెల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారింది.నిండు వర్షాకాలంలోను విద్యుత్
http://www.apherald.com/Politics/ViewArticle/1304

Thursday, July 12, 2012

రైతేడ్చిన రాజ్యం......... ఎద్దేడ్చిన ఎవుసం బాగుపడలేదు.....

       రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడిన ప్రభుత్వాలు గద్దెదిగడం రాజకీయ చరిత్రలో ఎన్నో చూశాం. రైతుల కన్నీటి ఉసురు ప్రభుత్వాలు గద్దెదిగడం కోసం కారణమవుతున్నప్పటికిని 
http://www.apherald.com/Politics/ViewArticle/888

విద్యిత్ సంక్షోభం

       విద్యుత్ సంక్షోభంతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. డిమాండుకు సంఫరాకు మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రతిరోజు 212.05 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా 
http://www.apherald.com/Politics/ViewArticle/833

అటు ప్రభుత్వం ఇటు ప్రజలు

       ఆలస్యంగా వచ్చిన తొలకరి చినుకులు పలకరించి పారిపోయాయి. దాంతో విద్యుత్ విష్యంలో అటు ప్రభుత్వం ఇటు ప్రజల్లో గుబులు మొదలైంది. అసలే విద్యుత్ సరఫరా అంతంత 
http://www.apherald.com/Politics/ViewArticle/591