Monday, July 9, 2012

ఓటమిపై సీడబ్య్లుసీ పోస్టుమార్టం?

చాలా రోజుల తరువాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) భేటీ అయ్యింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రధానమంత్రి మన్మోహన్, యువనేత రాహూల్ గాంధీతో పలువురు పార్టీ సీనియర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. http://www.apherald.com/Politics/ViewArticle/126/ 

No comments:

Post a Comment