Sunday, July 8, 2012

మరో వారసుడు

మరో వారసుడు నిర్మాత బెల్లం కొండ సురేష్ సిని వారసుడుగా తనయుడు సాయి ని అగ్ర దర్శకుడు వివివినాయక్ దర్శకత్వంలో తెరంగెట్రానికి సొంత నిర్మాణ సారధ్యంలో సన్నాహలు చేస్తున్నారు. నిర్మాతల కొడుకులు, హీరో కుమారులు, నటుల తనయులు వారసులుగా ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్నారు. మోహన్ బాబు లక్ష్మిప్రసన్నబ్యానర్ లో ప్రోడక్షన్ మెనేజర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లం కొండ. శ్రీహరి హీరోగా సాంబయ్య చిత్రంతో బెల్లం నిర్మాతగా మారారు. ఎన్టిఆర్ ఆది చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించారు. తరువాత లక్ష్మినరసింహ,నాగవల్లి, కందిరీగ పలు హిట్ చిత్రాలను నిర్మించారు. మూడు చిత్రాలు సెట్ మిద ఉన్నాయి. 
http://www.apherald.com/Movies/ViewArticle/238

No comments:

Post a Comment