Wednesday, July 25, 2012

రాష్ర్టపతి ఎన్నిక ముగిసింది: తెలం‘గానం’పై తేలుస్తారా?

      రాష్ర్టపతి ఎన్నిక ముగిసింది. దేశ 13వ రాష్ర్టపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ర్టపతి ఎన్నిక ముగిసిన తరువాత కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ర్టంపై ద్రుష్టిని పెడుతారనీ గత కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగింది. 
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/1772/రాష్ర్టపతి-ఎన్నిక-ముగిసింది--తెలం‘గానం’పై-తేలుస

No comments:

Post a Comment