సాయం అందిస్తూ...పోరు సాగిస్తూ...సాధారణ ఎన్నికల వైపుకు సాగుతోంది తెలుగుదేశం పార్టి.ఎలాగైనా విజయం సాధించి అధికారం దక్కించుకోవడమే ఇప్పుడు ఆపార్టీకి అత్యవసరం.లేదంటే రాష్ట్రంలో పూర్తిగా ఉనికి కోల్పోయే ప్రమాదముంది.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బషీర్ బాగ్ వద్ద జరిగిన పోలీస్ కాల్పులకు 12 ఏళ్లు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని వామపక్షాల అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో జరిగిన ఉద్రిక్తత పరిస్థితుల్లో
ఇక ఇతని పనై పోయింది అనుకన్న సమయం నుంచి సల్మాన్ ఖాన్ విజృంభిస్తున్నాడు. వరస హిట్లతో తన సత్తా చూపిస్తున్నాడు.
బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ కు హలీవుడ్ సినిమాలో చాన్సు వచ్చింది. హలీవుడ్ ఫిల్మ్ మేకర్ డేనియర్ డిసిల్వా రూపొందించే తాజా చిత్రంలో జరీన్ ఖాన్ నటిస్తుంది.
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుమన్ 1959, ఆగష్టు 28న జన్మించారు. సుమన్ తల్లి కేసరీ చందర్ మద్రాస్ యెతిరాజు మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు.
సంతోష్ శ్రీనివాస్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన హిట్ కమర్షియల్ చిత్రం ‘కందిరీగ’. ఆ సినిమా హిట్ కాగానే బెల్లంకొండ సురేష్ వెంటనే రెండో ప్రాజెక్ట్ ను ఈ కాంబినేషన్లో అనౌన్స్ చేసి ప్రారంభించారు.
Read complete article: http://bit.ly/PhEoGW